end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంకరోనా పరీక్షల కోసం...క్యూలో చెప్పులు
- Advertisment -

కరోనా పరీక్షల కోసం…క్యూలో చెప్పులు

- Advertisment -
- Advertisment -

అందోల్ : ఒ‌కప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. ఇప్పుడు కూడా అలాంటి క్యూ అనుకుంటే పొరపడినట్లే…జోగిపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను చేయించుకునేందుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారు టోకెన్ల కోసం వారి చెప్పులను క్యూ లో ఉంచారు.

మావోయిస్టు కార్యదర్శి గణపతి లొంగుబాటు ?!

ఇలా ఎవరి చెప్పులను బట్టి వారు, వారు టోకెన్ల ను తీసుకుని, పరిక్షలను చేసుకున్నారు. జోగిపేట ఆసుపత్రిలో 40 మందికి పరీక్షించగా 10 మందికి పాజిటివ్ రాగా, తాలేల్మా ఆరోగ్య కేంద్రంలో 74 మందికి చేయగా, 12 మందికి పాజిటివ్ వచ్చింది.

భారీగా ఉగ్రవాదుల ఆయుధాలు పట్టివేత

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -