end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంతృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..
- Advertisment -

తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..

- Advertisment -
- Advertisment -

నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పిటల్ దగ్గర మెట్రో బస్ ప్రయాణికుల ప్రాణాలు తృటిలో తప్పాయి. నందిగామ గ్రామానికి చెందిన గడ్డమీది నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో పాత జాతీయ రహదారిపై నిల్చొని ఉండగా.. ఆ వ్యక్తిని తప్పించబోయిన డ్రైవర్.. బస్సును నియంత్రించబోయి, రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు ఎక్కించాడు. దీంతో బస్సు రోడ్డుకు అడ్డంగా నిలివడంతో కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడబోయిన డ్రైవర్‌..బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు దోహదపడ్డాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -