end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయందుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక అధికారి..
- Advertisment -

దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక అధికారి..

- Advertisment -
- Advertisment -

సానియాపై రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు..

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నోట్ల కట్టల వ్యవహారం ఉప ఎన్నికకు ఊపుతెచ్చింది. రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ.. నోట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. నోట్ల కట్టల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అందుకుగాను తమిళనాడుకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సరోజ్‌ కుమార్‌ను ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది.

తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -