end
=
Saturday, September 21, 2024
బిజినెస్‌బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త
- Advertisment -

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

- Advertisment -
- Advertisment -

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందింది. బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంక్‌ అసోసియేషన్‌ మధ్య కుదిరిన ఒప్పందం విజయవంతమైంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఉద్యోగులకు తమ వేతనం 15 శాతం పెరిగింది. ఈ వేతనాన్ని ఉద్యోగులు బకాయిలతో సహా.. నవంబర్‌ జీతంతో పొందనున్నారు. వేతనాల పెరుగుదలతో దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీనివల్ల బ్యాంకులపై ఏటా రూ. 7,900 కోట్ల భారం పడనున్నట్లు తెలుస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -