end
=
Wednesday, September 18, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీ కార్పోరేటర్‌ కన్నుమూత
- Advertisment -

బీజేపీ కార్పోరేటర్‌ కన్నుమూత

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో రమేష్‌గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే ఆకుల రమేష్ గౌడ్ కరోనాతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. గతంలో రమేష్ గౌడ్ఎ ల్బీనగర్ మున్సిపల్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -