end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంత్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌
- Advertisment -

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

- Advertisment -
- Advertisment -
  • హాజరైన సీఎం, మంత్రులు

విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రులు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 14 శకటాలను ప్రదర్శించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -