end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంఅక్రమ మద్యం పట్టివేత
- Advertisment -

అక్రమ మద్యం పట్టివేత

- Advertisment -
- Advertisment -

గుంటూరుః ఆంధ్రప్రదేశ్‌ బిజేపి నాయకుడు గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబు తెలంగాణ నుండి గుంటూరుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు ఏఈఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి తనిఖీలు చేసి అరెస్టు చేశారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.6లక్షలు ఉంటుందని అంచనా. మొత్తం 1920 మద్యం సీసాలు, ౩ కార్లు స్వాధీనం చేసుకున్నారు. అంజేయులతో సహా ఇంకా కొంత మంది మచ్చా సురేశ్‌, నరేశ్‌, గంటా హరీశలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా రామాంజనేయులను ఎ-1 నింధితుడిగా ఉన్నట్లు సమాచారం. అయితే అంజేయులు 2019లో మచిలీపట్నం ఎంపీగా బిజెపీ పార్టీ తరపున పోటీసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -