end
=
Saturday, September 21, 2024
విద్యా సమాచారందోస్త్ నోటిఫికేషన్ విడుదల...
- Advertisment -

దోస్త్ నోటిఫికేషన్ విడుదల…

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు కన్వీనర్‌ లింబాద్రి వివరాలను వెల్లడించారు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు.

ముఖ్యమైన తేదీలు:

ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం. సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం. సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు  వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం. సెప్టెంబర్ 28న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం. అక్టోబర్ 8న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -