end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంగ్రామాల ఆభివృద్ధే లక్ష్యం...ఎమ్మెల్యే ఆరూరి
- Advertisment -

గ్రామాల ఆభివృద్ధే లక్ష్యం…ఎమ్మెల్యే ఆరూరి

- Advertisment -
- Advertisment -

గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని ముల్కలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పబ్లిక్ టాయిలెట్స్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే.. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బండి పర్వతాలు, ఎంపిటిసి పోలేపల్లి సరిత శంకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, కాజీపేట పీఏసీఎస్ చైర్మన్ వనం రెడ్డి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్, మండల కో ఆప్షన్ మెంబర్ గుంశావలి, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ మజ్జిగ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -