end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంఅమ్మవారికి అంబానీ భారీ విరాళం..
- Advertisment -

అమ్మవారికి అంబానీ భారీ విరాళం..

- Advertisment -
- Advertisment -

ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు. అతనే ముఖేష్‌ అంబానీ. ఆయన కుటుంబం అమ్మవారి కోసం భారీ విరాళమిచ్చింది. వివారాలు చూస్తే.. గువాహటిలోని సుప్రసిద్ద అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయ అభివృద్ధి కొరకు ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్‌ అంబానీ.. ఆయన సతీమణి నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకొని, తదనంతరం ఆలయ ప్రధాన పూజారికి 20 కేజీల బంగారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి దీప్‌శర్మ మాట్లాడుతూ.. కామాఖ్యాదేవి ఆలయ అభివృద్ధికి వారు ఈ విరాళమిచ్చారన్నారు. దీపావళిలోపు దేవాలయంలోని మూడు గోపురాల కలశాలను బంగారంతో తీర్చిదిద్దడానికి అంబానీ కుటుంబం ఈ విరాళం ఇచ్చిందని దీప్‌శర్మ తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -