end
=
Sunday, September 22, 2024
వార్తలురాష్ట్రీయంపదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
- Advertisment -

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

- Advertisment -
- Advertisment -

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బాలురు 60.83 శాతం , బాలికలు 68.76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. అయితే సప్లిమెంటరీలోనూ బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువ అని ఆయన వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -