end

ఏపీలో ‘ఆపిల్‌’ తయారీ యూనిట్‌

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ‘ఆపిల్‌’ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించేందుకు రెడీ అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తిలో ఆపిల్‌ సంస్థ తన తయారీ యూనిట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ పాలిటెక్నిక్‌ ప్రవేశ షెడ్యూలు

ఈ విధంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి కలగనుందని పేర్కొన్నారు. ఆపిల్ కంపెనీకి చైనాలో ఆరు తయారీ యూనిట్స్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. అక్కడి ఒక్కో ఫ్యాక్టరీలో 1లక్ష నుంచి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారని, అదే మోడల్ లో కడప జిల్లాలోనూ భారీ ఉత్పాదక విభాగాన్ని స్థాపించేలా ఆపిల్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు.

శాండిల్‌వుడ్‌ డ్రగ్‌ కేసులో నటి సంజనా అరెస్టు

Exit mobile version