end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయందుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు పల్టీ
- Advertisment -

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు పల్టీ

- Advertisment -
- Advertisment -

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు

హైదరాబాదులోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు(TS13EN9788) టైరు పేలిపోయి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. మాదాపూర్‌ నుండి బంజారాహిల్స్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్న కారును ట్రాఫిక్‌ పోలీసులు పక్కకు నెట్టారు. ఈ యాక్సిడెంట్‌ వల్ల రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే…!?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -