end
=
Tuesday, April 1, 2025
Homeఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం

Shivling with radioactivity:రేడియోధార్మికతతో శివలింగాలు

అవును ఇది నిజం !!  అదెలాగో చూద్దాం.. భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి, మీరు ఆశ్చర్యపోతారు!  భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల(Jyotirlingas) ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్(Radiation)...

Prasadam:మనం పెట్టిన నైవేద్యం దేవుడు తింటాడా?

మేఘాలు భూమిపై ఉన్న నీటిని గ్రహించి మళ్లీ తిరిగి వర్షరూపంలో భూమికి చేరవేస్తాయి. అలాగే భక్తుడు మంత్రపూర్వకంగా సమర్పించే నివేదనలను భగవంతుడు అతని శ్రేయస్సుకే తిరిగి ఇస్తాడని మరీచికల్పం(Mirage) అనే గ్రంథం చెబుతోంది....

Lemons:వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు?

నిమ్మకాయలు(Lemons), తియ్య గుమ్మడి వంటి వాటిని ఉగ్రదేవతాశాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికిగాను సాత్తిక దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహనపూజలు(Vahana Pooja) జరిపిస్తారు....

నిన్నటి పూలను బయటపారేయొచ్చా?

పూజా ప్రారంభంలో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం. క్రిందటి రోజున దైవాలను అర్చించిన పువ్వులు వగైరా తొలగిస్తాం. వాటినే నిర్మాల్యం అంటారు. ఈ నిర్మాల్యాన్ని ఎవరూ తొక్కకూడదు. చెరువు నీటిలో లేదా పారేనీటిలో...

ఇది నిజం.. రోమాలు నిక్క పొడుచుకొనేలా…

నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్...

శ్రీచక్రం, శ్రీయంత్రం, మహామేరువుల మధ్య భేదం ఏమిటి?

‘శ్రీచక్రం శివయోర్వపుః’ అని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పార్వతీపరమేశ్వరులు తమ శరీరాన్ని శ్రీచక్రం అనే దివ్వయంత్రంగా మార్చి భక్తులను పూజించుకోమని, శ్రీమహావిష్ణువు ద్వారా భూలోకానికి పంపించారు. అప్పటినుంచి ఈ యంత్రం భక్తుల పూజలు అందుకుంటోంది....

శ్రీవారి హుండీ ఆదాయం 2.78 కోట్లు

తిరుమల: నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని 48, 201 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,107 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.78 కోట్లుగా...

కార్తీక శోభ..

శామీర్ పేట్: శివ భక్తులు ఉపవాసాలు, దీక్షలతో కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసంలో అన్ని రోజులు చేసే పూజలు ఒకెత్తైతే,...

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

మహేశ్వరం: మండల కేంద్రంలోని శ్రీ శివ గంగ రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు....

నాగుల చవితి విశిష్టత తెలుసా..!

భారతదేశంలోని హిందువులు ప్రతి ఏటా విధిగా నాగుల చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. దాని విశిష్టత ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రకృతిని, జంతువులను భక్తి శ్రద్ధలతో పూజించడం భారతీయులకు ఆనాదిగా వస్తున్న ఆచారం....

అమ్మవారికి అంబానీ భారీ విరాళం..

ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు. అతనే ముఖేష్‌ అంబానీ. ఆయన కుటుంబం అమ్మవారి కోసం భారీ విరాళమిచ్చింది. వివారాలు చూస్తే.. గువాహటిలోని సుప్రసిద్ద అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి...

గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

గుళ్లోకి మాత్రమే కాదు. ఎక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్లాలి. గడపను లక్ష్మిదేవిగా భావిస్తాం. అందుకే రోజూ గడపను కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాం. డబ్బు – చాణక్య...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -