end
=
Tuesday, April 1, 2025
Homeఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం

New Home:గృహప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారు?

పాలు పొంగిన ఇల్లు సిరులు పొంగే ఇల్లవుతుందని మనవారి నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో ఐష్టెశ్వర్యాలు, భోగభాగ్యాలు(Pleasures) విలసిల్లుతాయి. కొత్త ఇంటిలోకి ముందుగా గోవును ప్రవేశపెట్టి, తరువాత యజమాని ప్రవేశిస్తాడు. గోవు మహాలక్ష్మీ...

బొడ్డెమ్మకు అధిక మాసంతో సంబంధం లేదు..

వెబ్‌ డెస్కు : బొడ్డెమ్మకు ప్రస్తుతం అధిక మాసంతో సంబంధం లేదు. భాద్రపద బహుళ సప్తమి రోజు నుంచి బొడ్డెమ్మను అమావాస్య వరకు తొమ్మిది రోజులు ఆడుతారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం...

బ్రహ్మ ముహూర్తమని దేన్నంటారు?

బ్రహ్మ ముహూర్తమని దేన్నంటారు? తెల్లవారుజామున 3.20 నిమిషాలనుంచి 5.40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. రోజులో ప్రతి గంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ వద్ద కనిపించే గ్రహం మారుతూ ఉంటుందని...

రాశీ ఫలాలు – ఆగస్టు 30

మేషం : బంధువులతో గృహంలో సందడికానవస్తుంది. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. మీరు అభిమానించే వ్యక్తుల నుంచి ప్రశంసలు...

రాశీ ఫలాలు – ఆగస్టు 29

మేషం : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తాయి. అకాల భోజనం, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికమవుతుంది. పాత బాకీల వసూలులో...

దేవాలయాలు-విశిష్టాలు

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు: 1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 5....

తీరు వీధుల్లో కాణిపాకం వినాయకుడు

21 రోజుల పాటు కొనసాగనున్నా  కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారు రోజుకో వాహనంపై ఊరేగుతున్నాడు. శుక్రవారం వినాయకుడికి అత్యంత...

శ్రీ అంటే అర్థమేమిటి?

ఓంకారం, శ్రీకారం మంగళవాచకాలు. శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది. క్షేమం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం. శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన...

ఇక ‘అనంత’ ఆలయాన్ని దర్శించుకోవచ్చు

తెరుచుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం దేశంలో కరోనా వైరస్‌ వల్ల మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దాదాపు అన్ని ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తుండడంతో తిరువనంతపురంలోని అత్యంత...

కొమురవెళ్లి గుడి మూసివేత

నాలుగు రోజుల పాటు కొమురవెళ్లి మల్లన్న గుడి మూసివేస్తున్నారు.  ఇటీవల ఆలయ అర్చకులకు, సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆలయాన్ని మూసివేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.  కరోనా కొమరవెళ్లి చుట్టూ...

అపార క్షమాగుణ సంపన్నుడు

ఇస్లాం వెలుగు పూర్వం సుఫ్యాన్‌ సూరి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు ఉండేవారు. అతని పొరుగున ఓ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని పెద్ద తాగుబోతు. ఎప్పుడూ నిషాలోనే ఉండేవాడు. ఇస్లామ్‌లో...

శ్రీ శివకుమారస్వామి

సామాన్యప్రజల సేవయే పరమార్థంగా మఠాన్ని నడిపిన మానవతావాది. నిరక్షరాస్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాప్రదాత. మనుషుల్లో దేవుడిగా పూజలందుకున్న ఈ ధార్మికవేత్త తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్‌ శ్రీశివకుమార స్వామి. 111 ఏళ్ల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -