2022 జూన్ 15 నుంచి ఎక్స్ప్లోరర్11 డెస్క్ టాప్కు సపోర్టు నిలుపుదలమైక్రోసాఫ్ట్ ప్రకటన
ప్రముఖ మైక్రోసాఫ్ట్ కు చెందిన వెబ్ బ్రౌజర్ ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన...
‘శ్రీచక్రం శివయోర్వపుః’ అని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పార్వతీపరమేశ్వరులు తమ శరీరాన్ని శ్రీచక్రం అనే దివ్వయంత్రంగా మార్చి భక్తులను పూజించుకోమని, శ్రీమహావిష్ణువు ద్వారా భూలోకానికి పంపించారు. అప్పటినుంచి ఈ యంత్రం భక్తుల పూజలు అందుకుంటోంది....
ఇది స్మార్ట్ఫోన్ యుగం. ఇప్పుడన్నీ పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే చిటికెలో జరిగిపోతున్నాయి. డబ్బులు పంపడం, బిల్లులు కట్టడం, ఆన్లైన్ క్లాసులు, వీడియో కాన్ఫరెన్స్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం అంతా అరచేతిలోనే...
Cucumber Benefits : మార్కెట్లో చాలా విరివిగా దొరికే కూరగాయ కీరదోస. దీని ధర చవకగానూ ఉంటుంది. కీరదోసను వంటకాల్లోనే కాదు, పై చర్మాన్ని తొలగించి అలాగే తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే...
ఎంతో రుచికరంగా ఉండే ఖర్జూర పండ్లను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. కానీ, ఎందుకులే అని తేలిగ్గా తీసుకుంటారు. మార్కెట్లో విరివిగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.ఖర్జూరం...
తిరుమల: నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని 48, 201 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,107 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.78 కోట్లుగా...
నువ్వులు(చిరుధాన్యాలు) తింటే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. సాధారణంగా లభించే నువ్వులను సక్రమంగా ఉపయోగించుకుంటే శరీరం ధృఢంగా(Strong) తయారవుతుంది. నువ్వుల ప్రయోజనాలు ఓ సారి చూద్దాం.
రోజూ పిడికెడు నువ్వులు తింటే రోగ నిరోధక శక్తి(Immunity...
వాము.. ప్రతి వ్యవసాయ కుటుంబంలో, మార్కెట్లో తరచుగా దొరుకుతుంది. ఈ వాము ఆయుర్వేద ఔషధం(Ayurvedic medicine)గా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా దొరికే ఈ వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి....
హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రంలో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది. 5జీ టెక్నాలజీ వ్యవస్థలో కీలకమైన ఉత్పత్తుల టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు...
ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాడు. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెజర్(High blood pressure)తో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే. ఇలా హై బీపీతో బాధ పడుతున్న...
కోవిడ్19 కట్టడికి వచ్చే(2021) జనవరి నాటికి దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు వీలున్నట్లు ఎయిమ్స్(AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్కేర్ రంగ కంపెనీలే అభివృద్ధి...
శామీర్ పేట్: శివ భక్తులు ఉపవాసాలు, దీక్షలతో కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసంలో అన్ని రోజులు చేసే పూజలు ఒకెత్తైతే,...