మహేశ్వరం: మండల కేంద్రంలోని శ్రీ శివ గంగ రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు....
మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తినాలి వాటిలో కొన్ని..
పాలకూర: స్త్రీలు పాలకూర(Lettuce)ను చూడగానే ముఖం అదోలా పెడతారు...
కరోనా వ్యాక్సిన్ దేశంలో 2021 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్పై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా...
భారతదేశంలోని హిందువులు ప్రతి ఏటా విధిగా నాగుల చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. దాని విశిష్టత ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రకృతిని, జంతువులను భక్తి శ్రద్ధలతో పూజించడం భారతీయులకు ఆనాదిగా వస్తున్న ఆచారం....
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవన ప్రమాణాలు(Life Style) పూర్తిగా మారిపోయాయి. తినడానికి కూడా కనీసం సమయం కేటాయించలేకపోతున్నారు. అలాగని ఏదో తిన్నామా.. ఇక అంతే..! ఆరోగ్యం అతలాకుతలమౌతుంది. తిన్నాక కూర్చున్న దగ్గర నుంచి...
మనం రోజూ ఆహారంలో ఉపయోగించే అల్లం(అల్లం వెల్లుల్లి కలిపి వాడుతామనుకోండి) శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవేంటో చూద్దాం మరి.
బెల్లీఫ్యాట్తో బాధపడుతున్నారా..?
పరిగడుపునే(Empty Stomach) అల్లంలో కాస్తంత తేనే కలిపి తీసుకుంటే శరీరంలోని కొవ్వుని...
ఈ తరం యువతను వేధిస్తోన్న ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్. దీన్ని తగ్గించుకోవడానికన్నా కవర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం...
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, యూరోప్కు చెందిన బయోఎన్టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. తమ...
ఏ వ్యక్తి అయినా మళ్లీ మళ్లీ కోపగించుకుంటున్నారంటే.. వారికి మానసికంగా సమస్యలున్నాయని(Metal Problems) అర్థం. మానవ శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రపోవడం ఎంతో అవసరం. ఎంత డబ్బున్నా నిద్ర...
ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు. అతనే ముఖేష్ అంబానీ. ఆయన కుటుంబం అమ్మవారి కోసం భారీ విరాళమిచ్చింది. వివారాలు చూస్తే.. గువాహటిలోని సుప్రసిద్ద అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి...
పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతమైంది. వర్షం కారణంగా 10 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ.. ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ...
ఈ చిట్కా పాటించండి
ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిగనిగలాడే(Glowing) చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పోటీ యుగంలో త్రీవ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో మొటిమలు(Pimples), పొడి చర్మం తదితర సమస్యలతో...