మేషం : మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కోర్టు వ్యవహారాలు మీరు...
బదిలీపేరుతో రియల్ వ్యాపారి నమ్మక ద్రోహం
Dark Circle : కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖాన్ని అందవిహీనం చేస్తాయి. సాదారణంగా ఈ వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా (Sleepless)...
గుళ్లోకి మాత్రమే కాదు. ఎక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్లాలి. గడపను లక్ష్మిదేవిగా భావిస్తాం. అందుకే రోజూ గడపను కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాం.
డబ్బు – చాణక్య...
ఆపిల్ ఉత్పత్తులను ఇక నుండి నేరుగా కొనవచ్చు
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఆన్లైన్ వ్యాపార కలాపాలను ఈ రోజు నుండి ప్రారంభించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఇండియా ఆన్లైన్...
పాలు పొంగిన ఇల్లు సిరులు పొంగే ఇల్లవుతుందని మనవారి నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో ఐష్టెశ్వర్యాలు, భోగభాగ్యాలు(Pleasures) విలసిల్లుతాయి. కొత్త ఇంటిలోకి ముందుగా గోవును ప్రవేశపెట్టి, తరువాత యజమాని ప్రవేశిస్తాడు. గోవు మహాలక్ష్మీ...
పిల్లలు కరోనా, సీజన్ వ్యాధుల బారి నుండి కాపాడుకోండి
Immunity Power:అసలే కరోనా కాలం, అందులోనూ వర్షాకాలం అంటు వ్యాధులు(Infectious diseases), సీజనల్ వ్యాధులు రావడానికి చాలా ఆస్కారం ఉన్న సీజన్. ఇంకా చిన్న...
మేషం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగా...
వెబ్ డెస్కు : బొడ్డెమ్మకు ప్రస్తుతం అధిక మాసంతో సంబంధం లేదు. భాద్రపద బహుళ సప్తమి రోజు నుంచి బొడ్డెమ్మను అమావాస్య వరకు తొమ్మిది రోజులు ఆడుతారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం...
బ్రహ్మ ముహూర్తమని దేన్నంటారు?
తెల్లవారుజామున 3.20 నిమిషాలనుంచి 5.40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. రోజులో ప్రతి గంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ వద్ద కనిపించే గ్రహం మారుతూ ఉంటుందని...
నెట్వర్కు రాక చెట్లు, ఇండ్ల పైకి ఎక్కుతున్న విద్యార్థులుస్మార్ట్ ఫోన్ కొని ఇవ్వలేదని విద్యార్థులు ఆత్మహత్య
వెబ్ డెస్కు : కొవిడ్ మహమ్మారి విజృంభణ ప్రపంచ గమనాన్ని ఊహాతీతంగా మార్చేసింది. భిన్నరంగాలు తీవ్ర ఒడుదొడుకులకు...
సెప్టెంబర్ 15 నుండి ఫ్లిప్కార్టులో అమ్మకాలు
మొబైల్ తయారీ సంస్థ షియోమీ యవర్చువల్ ఈవెంట్ ద్వారా Poco M2 భారతదేశంలో ప్రారంభించబడింది. ఫోన్ సూచించినట్లుగా, పోకో ఎమ్ 2 ప్రో యొక్క టోన్-డౌన్ వెర్షన్,...
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం 'ఆపిల్' మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో స్థాపించేందుకు రెడీ అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తిలో ఆపిల్ సంస్థ...