ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరోసారి...
చైనాలో ఓ రెస్టారెంట్ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్...
అనారోగ్య సమస్యలే కారణం
అనారోగ్య సమస్యల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధానీ షింజో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా ఆయన పెద్దపేగులో కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడని డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హీరిస్ మండిపడ్డారు. అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంటే ట్రంప్ వేడుక...
పాల్గొన్న ప్రవాస భారతీయులు
ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి...
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్-19, కరోనా వైరస్ ఇప్పుడు అండమాన్ దీవుల్లోకి కూడా వ్యాప్తి చెందింది. గ్రేటన్ అండమానీస్ తెగకు చెందిన నలుగురు వ్యక్తులకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని...
'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్స్టాగ్రామ్లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంటే...
అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....
సెప్టెంబర్ నుండి ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్లో మొదటి ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి
మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...
మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్(జపాన్ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి...