end
=
Sunday, April 20, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

బ్యాంకులకు 12 రోజుల సెలవులు!

ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏప్రిల్‌ నెలలో దాదాపు సగం పనిదినాలు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి....

సచిన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని సచిన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే తను తరుచూ కోవిడ్‌ టెస్టులు చేసుకుంటున్నానని, అన్ని...

పంజా విసురుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులుఒక్క రోజులోనే 24వేల పాజిటివ్‌ కేసులుభయాందోళనలో ప్రజలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. భారతదేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌...

ఛ.. మళ్లీ గ్యాస్‌ ధర పెంపు

ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగిన సిలిండర్‌ ధర వంటగ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ బాటలోనే గృహ వినియోగ సిలిండర్‌ ధరలు చమురు కంపెనీలు పెంచాయి. గురువారం నాడు సిలిండర్‌పై రూ.25 పెంచుతూ...

రైతుల నుంచి దాడిని ఊహించలేకపోయాం..

అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు, రిటైర్డ్ అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతలపై వారంతా...

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై నోటీసులు

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ సర్కారు నోటీసులిచ్చింది. ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. వివరాలు చూస్తే.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై...

SEC విపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ: స్టేట్‌ ఎలెక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమర్‌ ప్రతిపక్షమైన టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఓ ప్రభుత్వ అధికారి ఇలా...

రాజధాని నగరంలో భారీ పేలుడు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది. పేలుడు దాటికి మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. గణతంత్ర దినోత్సవ బీటింగ్‌ రిట్రీట్‌కు కిలోమీటర్...

రామ మందిర శకటానికే ప్రథమ పురస్కారం

న్యూఢిల్లీ: జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజధాని నగరంలో కవాతులో ప్రదర్శించిన శకటాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామమందిర నమూనాతో పాటు ఆ నగర...

ఆయన సేవలు చిరస్మరణీయం: ప్రధాని

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి బ్రిటీషర్లతో పోరాడిన మహానేతల్లో ఒకరు లాలా లజపతిరాయ్‌. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు....

తమ్ముడికి అండగా ‘అన్నయ్య’

జనసేన కార్యకర్తలకు, లీడర్లకు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పార్టీకి సంబంధించి పలు ఆసక్తికర...

సర్పంచ్‌కు పోటీ చేస్తున్నారా.. ఈ అర్హతలు ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీకి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు అనుకూలంగా మారినచోట ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి. నామినేషన్‌ పరిశీలన...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -