end
=
Sunday, April 20, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

సర్పంచ్‌కు పోటీ చేస్తున్నారా.. ఈ అర్హతలు ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీకి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు అనుకూలంగా మారినచోట ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి. నామినేషన్‌ పరిశీలన...

నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తు..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొత్తు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి వారే కారణమని విజయసాయి ఆరోపించారు. స్థానిక...

రైతులకు, జవాన్లకు సెల్యూట్ చేసే సమయమిది

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఢిల్లీ : దేశంలోని ప్రతి భారతీయుడు అన్నం పెట్టే రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. 72వ రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతిని...

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు....

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

హాజరైన సీఎం, మంత్రులు విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌...

ఏపీలో 9 మంది అధికారుల బదిలీలు

విజయవాడ: తొమ్మిది మంది అధికారులను బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కోరారు. అలాగే సీఎస్ ఆదిత్యనాథ్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి ఆయన లేఖ పంపారు....

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండా

న్యూఢిల్లీ: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ...

సీఎం జగన్‌మోహన్‌‌ రెడ్డికి ధన్యవాదాలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి: దివీస్ కర్మాగారంతో పరిసర గ్రామాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు....

తీర్పు ఎవరివైపు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిలిపేయాలని కోరుతూ సుప్రీం కోర్టును జగన్ సర్కార్ ఆశ్రయించిన...

దేశానికి నేతాజే ప్రేరణ..

ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశ ధైర్య సాహసాలకు ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన కోల్‌కతాలో125వ జయంతి సందర్భంగా జరిగిన 'పరాక్రమ దివస్‌' వేడుకల్లో...

క్షీణిస్తోన్న శశిరేఖ ఆరోగ్యం

బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత చెలికత్తె.. శశికళ ఆరోగ్యం విషమించించినట్లు తెలుస్తోంది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ...

అప్పుడే ప్రధాని టీకా తీసుకుంటారు

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా నిన్నట్నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, ప్రధాని మోదీ టీకా ఎప్పుడు తీసుకుంటారనే చర్చ దేశ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రభుత్వం ముందే చెప్పినట్లు మొదట ఆరోగ్య...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -