end
=
Sunday, April 20, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

భవనం కూలి 18 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లో ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌ శ్మశానవాటి కాంప్లెక్స్‌ భవనం కూలి 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు...

ఆయనతోనే చెలగాటమా..!

దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

కరోనా మృతుల్లో 70 శాతం పురుషులేనట

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించిన వారిలో మహిళల కన్నా పురుషులే ఉన్నారని తాజా నివేదికలో వెల్లడైంది. మృతుల్లో డెబ్బై శాతం పురుషులేనని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారి బారిన...

జగన్‌పై అభిమానాన్ని చాటిన జేసీ

బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకటరావు తన భక్తిని చాటుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్...

ప్రధాని మోదీ ఉండగా అలా జరగడమా..! నెవెర్‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ఏ కార్పొరేట్ సంస్థ రైతుల భూములను లాక్కోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని, మండీలు మూసివేయబోమని...

21 ఏళ్లకే మేయర్‌ పదవి

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువంతపురంలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి మేయర్ పీఠాన్ని అధిరోహించి, అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. దేశ రాజకీయాల్లోనే ఇదో రికార్డు. వివరాలు చూస్తే.....

దిగ్గజ నేతకు నివాళులర్పించిన ప్రధాని

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, దివంగత నేత అటల్‌ బిహారి వాజ్‌పేయి 96వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్తల్‌లో ఆయన సమాది వద్ద...

స్నేహలత కుటుంబానికి 10 లక్షల సాయం

అమరావతి: అనంతపురం జిల్లా బడన్నపల్లి‌లో హత్యకు గురైన దళిత యువతి స్నేహలత కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సాయం ప్రకటించారు. స్నేహలత కుటుంబానికి చట్టపరంగా వచ్చే సాయంతో పాటు అదనంగా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను...

ప్రశాంత్‌ కిషోర్‌కు బీజేపీ కౌంటర్‌

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదన్న అతని మాటలకు...

భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి...

ఏపీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు సహా.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్‌ సీఎం...

ఏపీలో న్యూ ఇయర్‌ వేడుకలు నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించింది. రాష్ట్రంలో డిసెంబర్‌ 31, జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు రద్దు చేసింది....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -