న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణులకు సంతోషం కలిగించే మాట చెప్పారు. తాను పార్టీ చెప్పినట్లుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ సీనియర్లతో...
సూరత్: గుజరాత్లో రెండున్నరేళ్ల బాలుడు ఏడుగురి ప్రాణాలను కాపాడాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూరత్ నగరంలో జాష్ ఓజా అనే రెండున్నరేళ్ల పిల్లోడు డిసెంబర్ 9న ఇంట్లోని బాల్కని నుంచి కింద పడిపోయాడు....
చెన్నై : తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హసన్, ఎంఐఎం పార్టీతో పొత్తుకు సిద్ద పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు...
యాదాద్రి భువనగిరి: హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ...
ఏలూరు: గత కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలు అంతుచిక్కని వ్యాధితో నరకయాతన అనుభవించిన విషయం తెలిసిందే. చిన్నారులు, పెద్దవారు కూడా మూర్ఛపోయినట్లు, ఫిట్స్తో నరకయాతన అనుభవించారు. కాగా, ఏలూరు నగరంలో ఆదివారం వింత...
న్యూఢిల్లీ: భారత్ చైనాకిచ్చిన ఝలక్ మామూలుగా లేదు. కేవలం నాలుగు నెలల్లోనే ఆ దేశ సోషల్ మీడియా యాప్లన్నీ రద్దు చేసేసింది. దీని ప్రభావం చైనాను తీరుకోలేని దెబ్బ కొట్టింది. లద్దాఖ్ ఘర్షణ...
దేశ రైతాంగం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్బంద్ సంపూర్ణమయ్యింది. యావత్ దేశ రైతులతో పాటు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, చిరువ్యాపారులు, బీజేపీయేతర రాష్ట్రాలు, బీజేపీయేతర పార్టీలు బంద్ను విజయవంతం చేశాయి. ఇవాళ...
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పట్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది....
కోల్కతా : ఈ నెల 8న దేశరైతులు తలపెట్టిన భారత్బంద్కు తాము మద్దతివ్వబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. తాము ‘బంద్’ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెలిపిన ఆమె...
న్యూ ఢిల్లీ: దేశ రైతులు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు ఈ మేరకు బంద్కు పిలుపునిచ్చారు. మంగళవారం దేశవ్యాప్తంగా...
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సరికొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 'నో హెల్మెట్- నో పెట్రోల్' అనే నిబంధనను నగర పోలీసులు తీసుకువచ్చారు. వాహనదారులు నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలని, తద్వారా...
జైపూర్: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆరోపించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని ఆయన...