end
=
Saturday, April 19, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

కరోనాతో ఎంపీ మృతి..

గుజరాత్‌ రాజ్యసభ ఎంపీ(పార్లమెంట్ మెంబర్‌) అభయ్‌ భరద్వాజ్‌ ఈ రోజు కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకిన ఆయనను రాజ్‌కోట్‌లోని దీన్‌దయాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన శరీరంలోని...

విపక్ష తీరుపై స్పీకర్‌ తమ్మినేని అసంతృప్తి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారం సభలో విపక్షాలు సృష్టించే గంధరగోళంపై విచారం వ్యక్తం చేశారు. తన నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు శాసనసభలో ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు 4 రోజులుగా...

వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా అదృష్టం

అమరావతి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎన్నికవడం, ఆ పార్టీ తరఫున పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్‌ గారిని ముఖ్యమంత్రిని చేయడం తమ కళ అని,...

జవాను ఆదర్శ వివాహం..

ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు లక్నో: రక్షణశాఖలో పనిచేస్తున్న జవాను ఒక్క రూపాయి, ఒక కొబ్బరి బోండంను కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడేళ్ల పాటు కార్గిల్‌లో విధులు నిర్వహించిన...

ఏపీ అసెంబ్లీ గత స్పీకర్, ఇప్పటి స్పీకర్‌ మధ్య సారూప్యత

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ను ఎన్నుకున్నారు. అయితే ఆయన అంతే హూందాతనంగా వ్యవహరించేవారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే.. ఎంత...

మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్సెన్షన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీ సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడిపి ఎమ్మెల్యేల మధ్యం పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. సభాకార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌...

రైతులే దేశానికి వెన్నెముక: ప్రధాని

వారణాసి: రైతులే దేశానికి వెన్నెముక అని, రైతు ప్రగతే దేశ ప్రగతని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెరుగుతున్న కనెక్టివిటీ సేవల వల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వారణాసి పర్యటనలో...

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గరయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను...

నా విజన్‌ నిజమైంది: చంద్రబాబు

హైదరాబాద్‌ను బయోటెక్‌ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‌ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాని స్వయంగా వచ్చి భారత్‌ బయోటెక్‌...

ఆలయాల్ని సంరక్షించాలి: పవన్‌

ఆలయ ఆస్తుల్ని సంరక్షించాలి కానీ, అమ్ముకోకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని ఆయన ట్వీట్‌లో...

మరిచిపోయే ఘటనా అది..

న్యూఢిల్లీ : నవంబర్ 26(26/11) భారత ప్రజలెప్పుడూ మరిచిపోలేరని ప్రధాని మోది అన్నారు. ఆ మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మృతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -