భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జనన్మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. తిరుమల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్నాథ్.. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో...
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత్ బిస్వా శర్మ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అసోంకు మూడు...
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై ఈ కాన్ఫెరెన్స్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా...
న్యూఢిల్లీ: కొన్ని శతాబ్దాల పాటు దేశాన్ని, దాదాపు అన్ని రాష్ర్టాలను పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ఇటీవల ఆ పార్టీ రాన్రాను అన్ని కేంద్రంతో పాటు మిగితా రాష్ట్రాల్లో పట్టు కోల్పోతోంది. ఇటీవల...
ఏఐఎంఐఎం పార్టీ దేశంలో క్రమంగా తమ ఉనికిని చాటుకుంటోంది. హైదరాబాద్లోని పాతబస్తీలో ప్రారంభమైన ఎంఐఎం ప్రస్థానం.. క్రమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వ బలం ఇందుకు అదనపు...
గువాహటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ ఆరోగ్యం మరింత విషమించింది. కరోనాను నుంచి కోలుకున్న ఆయన.. తదనంతరం పలు ఆరోగ్య సమస్యలతో గువాహటి మెడికల్ కాలేజ్...
భారత్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటికి చేరింది. గడిచిన 24 గంటల్లో45,209 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ కేసులతో కలుపుకొని ప్రస్తుతానికి కోవిడ్ కేసుల సంఖ్య 90,95,807కు చేరుకుంది. ఇందులో40,962 మంది...
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో భారత్లో 46,232 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 564 మరణాలు సంభవించాయి. ఇండియా మొత్తంగా చూస్తే ఇప్పటివరకు కోవిడ్ పాసిటివ్ కేసుల సంఖ్య 91,50,598కి చేరింది. ఇందులో...
విజయవాడ: నగరంలోని పటమట ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ స్కామ్ జరిగింది. కోటిన్నర విలువైన బంగారాన్ని కంపెనీ మేనేజర్ వీరబాబు మాయం చేశాడు. కంపెనీతో సంబంధం లేకుండా మేనేజర్ వీరబాబు వేరుగా గోల్డ్ స్కీమ్ పెట్టారు....
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాల్లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచనలు ఇచ్చేందుకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలపై కమిటీలను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు...
భారత్లో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,882 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య...
పాట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తమ స్థానాన్ని పదిలం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, బిహార్ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనూహ్య రీతిలో రాజీనామా చేశారు. వివరాలు...