మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై బుధవారం ఆస్పత్రి వర్గాలు తాజా బులిటెన్ను విడుదల చేశాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రకటించారు. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ పరిస్థితి...
కోవిడ్ 19 వల్ల ప్రపంచమంతా తల్లడిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వల్ల ప్రాణాలతో పాటు ఎంతో మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఈ ప్రభావం చిత్రసీమ, సినిమాహాళ్ల మీద కూడా...
నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం అందరిని కలిచివేసింది. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే సందేహం పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణం కేసులో బీహార్లోని పాట్నాలో నమోదైన...
కరోనా సహాయనిధికి లక్ష రూపాయాల విరాళం'సామాజిక కార్యకర్త' గా బిరుదు పొందిన పూల్పాండియన్
చెన్నై, తమిళనాడుః అతనో బిక్షగాడు, అయితేనేం మానవత్వంలో మరాజు. కోట్లకు కోట్లు డబ్బు ఉండి కూడా పైసా బిక్ష వేయని...
రూమర్లు పుట్టించవద్దని తనయుడు ఎస్పీ చరణ్ వీడియో సందేశం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందిరికీ విధితమే. అయితే తన తండ్రి...
మహారాష్ర్ట ః పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు ఓ యువతి గొంతుకోసేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ర్టలోని థానే జిల్లాలో...
గానగంధర్వుడు, గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని, అసలు ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్ సోకిందని ఆయన ఎంజీఎం...
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన మెట్రో రైళ్లు తిరిగి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూను కూడా కేంద్రం...
ధర్మశాల : ఉత్తర ఐర్లాండ్ రాజకీయవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జాన్ హ్యూమ్ మృతికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రభోదకుడు దలైలామా మంగళవారం సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన...
సారపాక: గుట్టుచప్పుడు కాకుండా ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 90 కిలోల గంజాయిని బూర్గంపహాడ్ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక-మణుగూరు క్రాస్...
శ్రీనగర్: జమ్ము జిల్లాలో కొవిడ్-19 వ్యాప్తిని నివారించే ప్రయత్నంలోభాగంగా ఈ నెల 24 నుంచి వారాంతాల్లో లాక్డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా మేజిస్ట్రేట్ సుష్మా చౌహాన్ జారీ చేసిన ఉత్తర్వుల...