హోం కార్యంటైన్లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే...
అక్రమంగా రవాణా చేస్తున్న బస్తాలకొద్ది అంబర్ పొగాకు/గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల 50వేలు ఉంటుంది పోలీసుల అంచనా. వివరాల్లోకి వెళితే నిషేధించిన అంబర్...
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై ఓ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వే నెంబర్ 116లో 15ఎకరాల...
ఒక్క రోజులోనే 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. 5వ రోజు ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్ కేసులు రావడం అందరిని కలవరపరుస్తోంది. ఈ మహమ్మారికి ఎంతమంది...
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరోసారి...
చైనాలో ఓ రెస్టారెంట్ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్...
రక్షించిన వైమానిక దళం కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు
మధ్యప్రదేశ్ రాష్ర్టంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ర్టంలోని వరదలు, వాగులు వంకలు, చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. సెహోర్లోని సోమల్వాడలో...
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోది ప్రసంగిచారు. మోది ప్రసంగిస్తూ ప్రతి పండుగను పర్యావరణ హితంగా చేసుకోవాలన్నారు. కరోనాతో పాటు రైతుల అంశాలపై ప్రస్తావించారు. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని ప్రసంగించారు....
నాలుగు రోజుల నుండి కనిపించకుండాపోయిన మహిళా తర్వాత రోజు శవమై కనబడింది. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ఎన్టీఆర్నగర్లో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం గచ్చీబౌలికి చెందిన ఓ మహిళా గత నాలుగు...
కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల సంతాపంఎంపి వసంతకుమార్ గవర్నర్కు స్వయాన బాబాయి
తమిళనాడు కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి...
దశలవారిగా మెట్రోరైళ్లకు అనుమతినిబంధనలు, మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్లాక్ 4.0 మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటిలో పలు...
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో ఆగివున్న లారీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించు కెల్లారు. తూప్రాన్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని కాందార్ జిల్లాకు...