శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి బొలేరో వాహనం వళ్తుండగా పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై...
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా మరింతగా విజృభిస్తుంది. ఎందరినో పొట్టబెట్టుకుంటుంది. తాజాగా తమిళనాడు రాష్ర్టం కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ (70) కరోనా వైరస్ బారినపడి శుక్రవారం మృతిచెందారు. అయితే తొలిసారిగా ఎంపీగా...
‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా...
అనారోగ్య సమస్యలే కారణం
అనారోగ్య సమస్యల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధానీ షింజో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా ఆయన పెద్దపేగులో కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల...
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 26 ఏళ్ల మహిళపై ఆరుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గత సోమవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 2020కి జేసన్రాయ్ దూరం
పోలీసులు వివరాల ప్రకారం...
తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఎగువ నుండి వస్తున్న వరద నీటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతి మిగులు నీటిని గోదావరి నదిలోకి విడుదల...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడని డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హీరిస్ మండిపడ్డారు. అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంటే ట్రంప్ వేడుక...
పాల్గొన్న ప్రవాస భారతీయులు
ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి...
కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు
కరోనా వైరస్ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. కరోనా వైరస్ మీకు సోకిందంటూ ఒక కుటుంబై దుష్రప్రచారం చేశారని మరో కుటుంబం గొడకు దిగింది. ఈ సంఘటన...
యూజీసీ మార్గదర్శకాలను సమర్థించిన సుప్రీంకోర్టు
దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పాఠశాలల విద్యార్థులను డైరెక్టుగా పైతరగతులకు పరీక్షలు లేకుండా...
తూప్రాన్ పీహెచ్సీని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ అధికారులు
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పీహెచ్సీని గురువారం ఆయన సందర్శించారు....
ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన వ్యాపారవేత్త విజయ్మాల్యాకు తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఘటనలో 2017లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది....