మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్(జపాన్ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి...
కోజికోడ్ విమానాశ్రయంలో 500 గ్రాముల బంగారం పట్టివేత
ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుండి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోజికోడ్ విమానాశ్రయంలో శనివారం జరిగింది....
కోవిడ్19 వల్ల దాదాపు 7 నెలల తర్వాత కేంద్రం సినీ, టీవీ పరిశ్రమలకు షూటింగ్ల కోసం అనుమతి ఇచ్చింది. ఈ విషయం నిజంగా సినిమా వర్గాలకు తియ్యని కబురు. సినీ పరిశ్రమను నమ్ముకొని...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదపోటు తలెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 70 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. అయితే బ్యారేజీకి ఇన్ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,01,056...
ఇంకా అపస్మారకస్థితిలోనే ప్రణబ్ముఖ్యమైన అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి
మాజీ రాష్ర్టపతి ప్రణభ్ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మధ్యనే ఆయనకు...
కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా సోకడం వల్ల ఇప్పటి వరకు రమేశ్ ఆసుపత్రితలో చికిత్సపొందుతున్నారు. అనారోగ్యం...
ఓ రసాయన కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం...
అధికారులతో మంత్రి హరీష్రావు సమీక్షా సమావేశం
మనోహరబాద్ రైల్వే పనులపై మంత్రి హరీష్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ఎంసీహెచ్ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి,...
కొనసాగుతున్న వరద నీరు…రెండేళ్ల తరువాత చేరుతున్న వరద నీరు…రెండు వారాల్లో 2 టీఎంసిలకు పైగా వరద నీరుప్రాజెక్టు లో 2.500 టీఎంసీల నీరు..ప్రాజెక్టు నిండితే 126 చెరువులు… 48 వేల ఎకరాల కు...
‘వందే భారత్’ రైల్వే టెండర్ల రద్దు
కేంద్రం మరోసారి చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. 'వందే భారత్'లో భాగంగా సెమీ హైస్పీడ్ రైల్వే తయారీకి జారీ చేసిన టెండర్లను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ...
2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.కోటి నగదు సీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల...
కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి ఏ మాత్రం కనబడడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను భౌతికంగా తెరవవద్దని...