end
=
Wednesday, April 2, 2025
Homeవార్తలు

వార్తలు

భారీ వర్షాలకు కుంగిన రైల్వేట్రాక్‌

జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని ఫలక్‌నుమా వద్ద రైల్వేట్రాక్‌ కింద భూమి కుంగిపోయి దాదాపు 8 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడింది. ఈ దృశ్యాన్ని గమనించిన, అక్కడే గస్తీ నిర్వహిస్తున్న రైల్వే...

నటి శివపార్వతికి కరోనా – పరిస్థితి సీరియస్‌

తెలుగు సినీమా, సీరియల్‌ నటి శివపార్వతికి కరోనా సోకింది. ఆమె చాలా అస్వస్థతకు గురైనట్లు ఓ విడియో ద్వారా తెలిపింది. ఎంత పెద్ద ఆర్టిస్టు అయితేనేం, ఎంత డబ్బు ఉంటేనేం అందరి ప్రాణాలు...

తండ్రి లాప్‌టాప్‌లో కూతురి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు!

కన్నతండ్రే కన్న కూతురు పట్ల వక్ర బుద్ధి చూపించాడు. కూతురి అభ్యంతరకర ఫోటోలు తీసి తన ల్యాప్‌టాప్‌లో పొందుపరిచాడు. ఆ రహస్యంగా ఉన్న ఫోటోలను చూస్తే రాక్షసానందం పొందుతున్నాడు. ఈ అనుచిత పరిస్థితి,...

మతి పోయిందా? జ్ఞాపకశక్తి క్షీణించిందా!

చినబాబుకి పార్టీ వ్యవహారాలా?వైఎస్‌ఆర్‌సీపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి్ వ్యంగాస్ర్తాలు చిన బాబుకి పార్టీ వవ్యహారాలు ఇస్తాడా? చంద్రబాబుకు మతిలేదా? జ్ఞాపకశక్తి క్షీణించిందా ఏంటీ? అంటూ వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా...

సైనికుల తిరుగుబాటు… మాలి దేశాధ్యక్షుడు రాజీనామా

2018లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం బొవకా కేటా మాలి దేశానికి అధ్యక్షుడయ్యారు. అయితే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు, అధికారులు, సైనికులు కూడా ఇబ్రహీం బొవకా...

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు సీబీఐ చేతికి

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం అందరిని కలిచివేసింది. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే సందేహం పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణం కేసులో బీహార్‌లోని పాట్నాలో నమోదైన...

బోరుబావిలో నుండి ఉబికి వస్తున్న ‘గంగమ్మ’

గంగమ్మ ఉప్పొంగుతుంది… కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావిలో నుండి నీరు వరదలా పైకి ఉబికివస్తోంది. ఈ ఆ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ర్టంలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత...

బోల్తాపడిన బైక్‌… బయటపడ్డ తుపాకీ !

రెండు వర్గాల మధ్య అల్లర్ల ఘటన తర్వాత నిర్మల్‌ జిల్లా భైంసాలో మరో కలకలం రేపింది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కనపబడ్డాడు. విషయమం ఏంటంటే ఆరు నెలల క్రితం భైంసాలో ఇద్దరు...

యాచకుడు అయితేనేం… మానవత్వంలో మారాజు

కరోనా సహాయనిధికి లక్ష రూపాయాల విరాళం'సామాజిక కార్యకర్త' గా బిరుదు పొందిన పూల్‌పాండియన్‌ చెన్నై, తమిళనాడుః అతనో బిక్షగాడు, అయితేనేం మానవత్వంలో మరాజు. కోట్లకు కోట్లు డబ్బు ఉండి కూడా పైసా బిక్ష వేయని...

ఇంకా వెంటిలేటర్‌పైనే గాయకుడు బాలు

రూమర్లు పుట్టించవద్దని తనయుడు ఎస్పీ చరణ్‌ వీడియో సందేశం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందిరికీ విధితమే. అయితే తన తండ్రి...

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది...

వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు

కరోనా కష్ట కాలంలో కోవిడ్‌ బాధితులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చింనందుకు, పీపీఈ కిట్లు అందించడంలో తీవ్రంగా కృషి చేసిన నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -