end
=
Monday, March 31, 2025
Homeవార్తలు

వార్తలు

వాగులో గల్లంతైన టిఆర్‌ఆర్‌ నాయకుడు

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టమంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్‌ వాగులో కొట్టుకుపోయారు. సిద్దిపేట జిల్లా శనిగరం - బద్దిపల్లి వాగులో...

గొంతు కోసీ…ఆపై ఉరి వేసి…

మహారాష్ర్ట ః పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు ఓ యువతి గొంతుకోసేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ర్టలోని థానే జిల్లాలో...

కవి ఏలేశ్వర నాగభూషణ ఆచార్య మృతి

మెదక్ మట్టి కవి… రిటైర్డ్ ఉపాధ్యాయుడు., ప్రముఖ కవి.. ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఏలేశ్వరం నాగభూషణం ఆచారి మరణం సాహితీలోకానికి...

వరదనీటితో నిండిన హుస్సేన్‌సాగర్‌

దిగువకు నీరు విడుదలలోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదు హుస్సేన్‌ సాగర్‌ నిండింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు జలాశయం మిగులు...

అక్రమ మద్యం పట్టివేత

గుంటూరుః ఆంధ్రప్రదేశ్‌ బిజేపి నాయకుడు గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబు తెలంగాణ నుండి గుంటూరుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు ఏఈఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి తనిఖీలు చేసి అరెస్టు చేశారు....

సామాజిక ఉద్యమకారుడు సోలిపేట రామలింగారెడ్డి

- మంత్రి హరీష్ రావు సామాజిక ఉద్యమకారుడిగా…, జర్నలిస్టుగా,… రాజకీయుడిగా… వివిధ రూపాల్లో దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం సమాజానికి స్ఫూర్తి దాయకమని రాష్ట్ర ఆర్థిక...

ధవళేశ్వరం బ్యారేజీకి భారీ వరదనీరు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పడుతున్న భారీ వర్షాలకు...

ఆగస్టు 19న ఏపీ కేబినెట్‌ సమావేశం

అమరావతి ః ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ఈ కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన పారిశ్రామిక విధానం తదితర అంశాల...

శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై కూలిన రక్షణ గోడ

శ్రీశైలం వెళ్లే రహదారి అమ్రబాద్‌ మండలం మన్ననూర్‌ వద్ద గల దర్గా వద్ద రక్షణ గోడ కూలిపోయింది. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్లేవారు బయపడుతున్నారు. కాగా రాష్ర్ట వ్యాప్తంగా వారం రోజులుగా...

డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టిన కారు ; ఇద్దరు మృతి

జాతీయ రహదారి 65పై కారు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆపివున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ సమీపంలో జరిగింది....

YSRCP ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడెపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు.ప్రజలకు, పార్టీ కార్యక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో...

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జెండావందనం

74వ స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలను శనివారం ప్రగతిభవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే కరోనా దృష్ట్యా అతికొద్ది మంది అధికారులు మాత్రమే స్వాతంత్ర్య...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -