end
=
Monday, March 31, 2025
Homeవార్తలు

వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి సెప్టెంబర్‌ 25 వరకు నిర్వహించనున్నట్లు ఎ.పి ఉన్నత విద్యామండలి ప్రకటించింది. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తారు....

ఐసీయూలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం

గానగంధర్వుడు, గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని, అసలు ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్‌ సోకిందని ఆయన ఎంజీఎం...

చాలా దారుణం – ఒకే కుటుంబంలో నలుగురు మృతి

చాలా దారుణమైన పరిస్థితి. ఒకే కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయి విగతజీవులుగా పడిఉన్నారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఆజీరాం...

నేరాల అదుపునకు కృషిః జిల్లా యస్.పి చందన దీప్తి

నేరాల అదుపునకు పోలీసులు తీవ్రంగా కృషి చేయాలని మెదక్‌ జిల్లా ఎస్పీ చందనా దీప్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో వీడియో కాన్ఫరెన్స ద్వారా పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ సమీక్ష నందు...

రెప్పపాటులో తప్పిన ప్రమాదం… వృద్ధుడు సేఫ్‌

రెప్పపాటులో ప్రమాదం జరిగేది. కానీ ఇంకా భూమి మీద బతకాలని రాసిఉంది. అందుకే ఆ వృద్ధుడు రైలు ప్రమాదం నుండి కను రెప్పపాటులో బతికి బయటపడ్డాడు. విషయం ఏంటంటే … అమెరికాలోని కాలిఫోర్నియాకు...

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

ఉపరితలన ద్రోణి ఆవర్తన ప్రభావం వల్ల గత మూడు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ర్టంలో పలు జిల్లాలో కుంటలు, చెరువులు నిండాయి. కొన్ని జిల్లాలో చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి అలుగు...

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ కేసు దర్యాప్తు

కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ హాస్పిటల్‌ను విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసింది విధితమే. అయితే ఆ భవనం ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు...

పాటల విత్తనాలను చల్లిపోయాడు

నివాళి వంగపండు గురించి రాయడం అంటే నా బాల్యాన్ని నేను తడుముకోవడమే. నా జ్ఞాపకాలు గూడు కట్టుకునే ప్రాయానికి ఊర్లోకి పరిగెత్తుకొచ్చిన పాట వంగపండు. అది మా బాల్యంతో ఆడుకుంది. మమ్మల్ని ‘జీపీ వత్తింది...

త్రాగడం–పుచ్చుకోవడం

సాహిత్య మరమరాలు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ చిన్నతనంలో ఓసారి మిత్రులతో కలిసి దగ్గరలో ఉన్న చెరకు తోట చూడ్డానికి వెళ్లారు. ఆ రోజుల్లో తోటల్లోనే చెరకు పానకాన్ని కాచి, బెల్లం అమ్ముతుండేవారు. ఆ తోటకు...

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 248 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ2.48 కోట్లు విలువైన చెక్కులను భక్తరామదాసు కళాక్షేత్రంలో...

బ్యాగు కలకలం.. శాలిబండలో భయాందోళన

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో ఓ బ్యాగు కాసేపు కలకలం సృష్టించింది. స్థానిక గౌతం స్కూల్‌ సమీపంలో స్థానికులు అనుమానాస్పదరీతిలో ఉన్న బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...

అరకులో ఆగస్టు 7 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

విశాఖ : కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకుపై పడింది.14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. అరకు లోయలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -