end
=
Sunday, April 20, 2025
Homeవార్తలు

వార్తలు

అంతరిక్షంలో నాసా మరో ప్రయోగం..

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) త్వరలో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలో మానవులు జీవించడానికి న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లను(అణు విద్యుత్‌) నిర్మించనుంది. కొత్తగా నిర్మించే న్యూక్లియర్‌ ప్లాంట్‌లు ద్వారా చంద్రుడు(మూన్‌),...

రూ.13.50 లక్షల విలువైన 90 కిలోల గంజాయి పట్టివేత

సారపాక: గుట్టుచప్పుడు కాకుండా ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 90 కిలోల గంజాయిని బూర్గంపహాడ్ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక-మణుగూరు క్రాస్...

జమ్ముకశ్మీర్‌లో వారాంతాల్లో లాక్‌డౌన్‌

శ్రీనగర్‌: జమ్ము జిల్లాలో కొవిడ్‌-19 వ్యాప్తిని నివారించే ప్రయత్నంలోభాగంగా ఈ నెల 24 నుంచి వారాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా మేజిస్ట్రేట్ సుష్మా చౌహాన్ జారీ చేసిన ఉత్తర్వుల...

చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్‌!

న్యూఢిల్లీ: గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల అనంత‌రం భార‌త్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తున్న‌ది. సరిహ‌ద్దుల్లో భార‌త సేన‌ల దూకుడు పెరిగింది. చైనాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంలో ప్రతీకార ధోరణి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -