end
=
Sunday, April 20, 2025
Homeవార్తలు

వార్తలు

Maharashtra:బల్లార్షా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం

ఒక్కసారిగా కుప్పకూలీన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి 20 మందికి తీవ్రగాయాలు 8 మంది సీరియస్ మహారాష్ట్రలో(Maharashtra) విషాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌(Nagpur) సమీపంలోని బల్లార్షా రైల్వే స్టేషన్‌ (Railway station) లోలోని పురాతన రైల్వే...

Cannabis:581 కేజీల గంజాయిని ఎలుకలే తినేశాయి

కోర్టుకు నివేదించిన యూపీలోని మధుర పోలీసులు ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు పోలీస్ స్టేషన్‌ (Police station)లో ఉన్న 581 కేజీల గంజాయి (Marijuana)ని ఎలుకలు (Rats) తినేశాయంటే ఆశ్చర్యపోతున్నారు కదూ. మీరు నమ్మలేకున్నా ఇదే...

PM MODI:లచిత్ జయంతి సభకు హాజరుకానున్న మోదీ

నవంబర్ 25న విజ్ఞాన్ భవన్‌లో కార్యక్రమం ముగింపు సభలో ప్రసంగించనున్న ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం నాడు పూర్వపు అహోం రాజ్యానికి (Ahom kingdom) చెందిన జనరల్ లచిత్...

Covid:మళ్లీ విజృంభిస్తున్న కరోనా

చైనాలో ఒక్కరోజులోనే 30 వేలు ధాటిన బాధితులు భారత్‌లో గత 24గంటల్లో 408 పాజిటీవ్ కేసులు కరోనా (Covid) మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత రెండేళ్ల (2 Years) కిందట ప్రపంచాన్ని అలలాకుతలం చేసిన...

Telangana:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్‌లోనే జరపాలని నిర్ణయించిన కేసీఆర్ వారం రోజులపాటు సాగనున్న శాసనసభ మీటింగ్ తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM K. Chandrasekhar Rao) డిసెంబర్‌ (December)లోనే అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) నిర్వహించాలని నిర్ణయంచారు....

Greater Hyderabad:మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సిద్ధం చేసిన జీఎచ్‌ఎంసీ

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) నుంచి నగర వాసులకు గుడ్ న్యూస్ వచ్చింది. నగరంలో మరో ఫ్లై ఓవర్ (Fly over)అందుబాటులోకి రాబోతుంది. శిల్పా లే ఔట్...

Congress party:తీరు మారని తెలంగాణ కాంగ్రెస్‌

షాకులమీద షాకులిస్తున్న నాయకులు భారీ ముప్పు తప్పదంటున్న విశ్లేషకులు మర్రి తర్వాత పార్టీ మారేదెవరని చర్చ కాంగ్రెస్ పార్టీ (Congress party)అంటేనే గ్రూపుల మయం. పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే...

Harish Rao:ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలు

గజ్వేల్(Gajwel): సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో నిర్వహించిన పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ...

Chandrababu Naidu:సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ఫైర్ ప్రాణాలైన ఇస్తా కానీ రాష్ట్రాన్ని నాశనం కానివ్వను ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు...

Electric bike:ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు

వినూత్న కార్యక్రమం చెపట్టిన ఏపీ ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు చేయూత ఇప్పటికే పలు ఈ- స్కూటర్ సంస్థలతో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ (Andhra Pradesh government) తమ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు...

Bandi sanjay:ఫ్రస్టేషన్‌తోనే బరితెగిస్తున్నారు

టీఆర్‌ఎస్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమికొడతారని ఆగ్రహం తెలంగాణలో టీఆర్‌ఎస్ (TRS) నేతలు ఫ్రస్టేషన్‌తోనే (Frustration) దాడులకు తెగబడుతున్నారని బీజేసీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) ఆరోపించాడు....

Shraddha:రక్తం వచ్చేలా కొట్టినా ‘అఫ్తాబ్’ కావాలంది

శ్రద్ధా మర్డర్ కేసులో బయటకోస్తున్న నిజాలు స్నేహితుల వాంగ్మూలంలో మరికొన్ని వెలుగులోకి ఢిల్లీలో (Delhi)ని మెహ్రౌలీ (Mehrauli) ప్రాంతంలో జరిగిన శ్రద్ధా హత్య కేసు (Shraddha murder case)యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితుడు అఫ్తాబ్ (Aftab)...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -