16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల
గత రెండు రోజులుగా దక్షిణాది రాష్ర్టాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ద్రోణి వల్ల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో భారీగా...
భారత్ - పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్కు చెందిన భారీగా ఆయుధాలు ఉన్న బ్యాగ్ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో పాకిస్తాన్కు ఆనుకొని ఉన్న గ్రామంలోని పొలంలో ఈ...
బ్లాక్ మార్కెట్లో రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం...
ప్రజలు కోవిడ్ 19 నిబంధనలు తప్పక పాటించాలి
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రధానీ నరేంద్ర మోడి ప్రజలను హెచ్చరించారు. కరోనాకు టీకా/వ్యాక్సిన్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం వహించరాదని...
రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపడీనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ...
ప్రాజెక్టులు, ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్ భూముల స్వాధీనం
తెలంగాణ రాష్ర్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలు జరిగాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష...
అడ్వకేట్ జనరల్ను విచారించిన హైకోర్టు
తెలంగాణ రాష్ర్టంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అన్ని వసతి గృహాలు మూసి ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు...
సముద్ర తీర ప్రాంతాల మీద తుఫాన్ ప్రభావం
సెప్టెంబర్ 11 నుంచి నెలాఖరు వరకు దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ర్ట, కేరళ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని,...
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ్మరావు
అందోల్ః రైతులకు పంటల్లో ఏమైనా సందేహాలుంటే మండల వ్యవసాయ, విస్తరణ అధికారులను సంప్రదించి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ్మరావు సూచించారు. పంటల సాగు వివరాల తనిఖీలో...
కారకులను శిక్షించాలని సూసైడ్ నోట్...
ఆందోల్ : పుల్కల్ మండలంలోని సింగూరు డ్యాంలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి...