end
=
Sunday, April 20, 2025
Homeవార్తలు

వార్తలు

ఆన్‌లైన్ క్లాసులకు సెల్ ఫోన్ కొనలేదని..

విద్యార్థి ఆత్మహత్య ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్నా ఆ తల్లిదండ్రులు కొడుకు ఫోన్ కొనివ్వమని అడగ్గానే కొనివ్వలేకపోయారు. ఇప్పుడు కుదరదు అంటూ మందలించారు. దీంతో సాయిరాం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తల్లిదండ్రుల ఆర్థిక...

మత్య్సకారుల అభివృద్ధే లక్ష్యం..

తూప్రాన్ : మత్య్సకారుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం చెరువులో మూడు లక్షల చేప పిల్లలను బుధవారం...

కరోనావైరస్‌ నివారణకు ‘స్పుత్నిక్‌ వీ’ వాక్సిన్‌

ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రష్యా కోవిడ్‌ 19 ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న జబ్బు. కరోనా వైరస్‌ వ్యాధి నివారణ కోసం అన్ని అగ్ర దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే రష్యా స్పుత్నిక్‌...

ఆర్డీవో ఇంట్లో ఏసీబీ దాడులు

రూ. 25లక్షలు, అరకిలో బంగారం స్వాధీనం వెబ్‌డెస్కు : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నేటి ఉదయం నుంచే ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ ఆర్డీవో అరుణరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయగా ఆమెకు సంబంధించిన...

న్యాయం అడిగితే కులబహిష్కరణ చేశారు….

వ్యవసాయ భూమి గొడవలో ప్రత్యర్థులతో గ్రామ పెద్దలు కుమ్మక్కై తనకు అన్యాయం చేయడంతోపాటు కులబహిష్కరణ చేశారని నిజామాబాద్‌ రూల్‌ మండలం గుండారం గ్రామానికి చెందిన రెడ్డి సునీత తెలిపారు. అయితే ఆమె దీనికి...

ఏసీబీ వలలో అడిషనల్‌ కలెక్టర్‌

రూ. కోటి 12లక్షలు తీసుకుంటూ పట్టుబడినమెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ డిపార్టుమెంట్‌లో రోజుకో అధికారి బాగోతం వెలుగులోకి వస్తుంది. మొన్న రంగారెడ్డి జిల్లా కీసార మండలంలో తహసీల్దార్‌ నాగరాజు రూ. కోటి 10లక్షలు లంచం...

ఆర్‌వోఆర్ స్థానంలో ‘రైట్స్‌’ బిల్లు..

హైదరాబాద్‌ : రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించడంతో పాటు పాలనా పరంగా ఇబ్బందులు లేకుండా హక్కు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌...

పెద్దపులి దాడిలో ఆవు మృతి

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో పెద్దపులి కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అడవులకు మేతకు వెళ్లిన పశువులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే భీమారం...

శాండిల్‌వుడ్‌ డ్రగ్‌ కేసులో నటి సంజనా అరెస్టు

శాండిల్‌వుడ్‌ డ్రగ్‌ కేసు ఇప్పుడు సినీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సీసీబి పోలీసుల విచారణలో కన్నడ ప్రముఖుల పేర్లు బయటపడగా వారిని అరెస్టు చేశారు. తాజాగా నటి సంజనా ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు...

తెలంగాణ పాలిటెక్నిక్‌ ప్రవేశ షెడ్యూలు

తెలంగాణ పాలిసెట్‌(పాలిటెక్నిక్‌) పరీక్షా ఫలితాలను సెప్టెంబర్‌ 9న ప్రకటించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్దమవుతోంది. అయితే దీనికి సబంధించిన వివరాలు ఇలావున్నాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు సెప్టెంబర్‌ 12 నుండి 17 వరకు - అభ్యర్థులు...

పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతితుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన చర్ల గిరిజన ప్రాంతం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులతో మరోసారి పరిసర ప్రాంత గిరిజన ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు...

జాతీయ రహదారిపై ప్రమాదం – ముగ్గురు మృతి

జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయ సురేష్‌(28), సిద్దన్నగౌడ్‌(30),...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -