తెలుగు సీనీ చరిత్రలో అత్యంత ప్రేక్షాదారణ పొందిన పౌరాణిక చిత్రం 'లవకుశ' అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు అనారోగ్య సమస్యతో సోమవారం మృతి చెందారు....
ఆంధ్రప్రదేశ్లో విద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ప్రస్తుతం అన్లాక్ 4.0 నడుస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభిచాలని ఏపీ...
తెలంగాణ సీ.ఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం చేయడానికి ప్రభుత్వం కసర్తు ముమ్మరం చేసింది. అయితే గ్రామాల...
ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు. ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. విషయంఏంటంటే ఫ్రాన్స్కు చెందిన 80 ఏళ్ల వృద్ధుని తలచుట్టూ ఒక ఈగ తిరుగుతూ ఆయనను విసిగించింది. అయితే దోమలను చంపే ఎలక్ర్టిక్...
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ప్రజల నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు అన్ని దేశాలలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక...
మహారాష్ర్టలో విలయతాండం చేస్తున్న కరోనా వైరస్
కరోనా వైరస్ మహారాష్ర్ట పోలీసులను వదలడం లేదు. రోజు రోజుకు పోలీసు శాఖలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 511 మంది పోలీసులకు...
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మేతకు వెళ్లిన పశువులపై పులి పంజా విసురుతుందని,...
పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న యువతివరకట్న వేధింపులే కారణమంటున్న నవనీత తల్లిదండ్రులు
'హాయ్ బావా… నేనంటే నీకు ఇష్టం లేదు కదా! నాకంటే ముఖ్యమైన వాళ్లు నీకు వేరే ఉన్నారుగా! నాకు ప్రేమలో...
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్గమైంది. ఈ ఘటన శనివారం మధ్య రాత్రి జరిగినట్లు సమాచారం. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. అయితే...
గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సైన్యం దూకుడుకు భారత రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్లో వేటకు...
లారీ కంటైనర్లో అక్రమంగా గంజాయి తరలింపుఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులురూ.8 కోట్ల విలువ గల గంజాయి
భారీగా గంజాయిని తరలిస్తున్న కంటైనర్ ట్రక్కును మధ్యప్రదేశ్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.8...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనంకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా...