అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు
మానవత్వం మంటగలుస్తోంది. రోజు రోజుకు మనిషి కర్కషంగా తయారవుతున్నాడు. మహిళలు, ఆడ పిల్లలపై ఇంకా అఘాయిత్యాలు ఆగడం లేదు. కట్నం కోసం ఒక నిండు గర్భిణిని...
తెలంగాణలో గడిచిన 24గంటల్లో 2,511 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల 1,38,395లక్షలకు చేరింది. 1,04,603 మంది కరోనా నుంచి కొలుకోగా 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 11మంది...
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంసెంబ్లీలో నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్ అని తెలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం...
జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ర్టం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ అధికారులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్,...
కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రయాణ సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే అన్లాక్ ఇండియా 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ నుండి చెన్నైకు...
N.I.Aకు బెదిరింపు ఈ మెయిల్
భారత ప్రధాని నరేంద్ర మోదిని చంపేస్తాం… అంటూ N.I.Aకు ఈ మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖకు పంపించనట్లు N.I.A అధికారులు ఓ జాతీయ ఛానల్కు...
ఫేజ్ల వారిగా మెట్రో రైలు సర్వీసులుప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ నింబంధనలు పాటించాలి
దేశవ్యాప్తంగా కరోనా అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైల్ సర్వీసులను సెప్టెంబర్ 7 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్...
బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి
చెన్నై: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని,...
పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సమావేశం సీటి రూపురేఖలు మారిపోయాయి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి...
గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని కిందకి వదిలేస్తున్నారు. మహారాష్ర్ట, చత్తీస్గడ్లో కురుస్తున్న వర్షాలకు...
అందోల్ : ఒకప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. ఇప్పుడు కూడా అలాంటి క్యూ అనుకుంటే పొరపడినట్లే…జోగిపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను చేయించుకునేందుకు...
మావోయిస్టు మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు గణపతి అలియాస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు మీడియా వర్గాల తెలిసింది. ఆయన అనుచరులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు చివరిదశలోఉన్నట్లు సమాచారం
కార్పొరేటర్ వాహనానికి నిప్పు
గణపతి...