హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో తమ హవా మొదలైందని ఆహా ఓహో అని బీరాలు పోతోందని సీఎం కీసీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు...
జాతీయ పార్టీ అయిన బీజేపీ తాజాగా రాష్ట్రంలో తన బలం పుంజుకుంటోంది. ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్లో ఘనవిజయం సాధించిన కమలం పార్టీ.. గ్రేటర్ ఎలక్షన్లో తమ సత్తా చూపించాలని చూస్తోంది. అందుకనుగుణంగా...
14 ఏళ్లకే డిగ్రీ
14 ఏళ్లకే డిగ్రీ పట్టా పొందాలంటే మామూలు విషయమా. ఇది అసాధ్యమని ఎవరైనా మూకుమ్మడిగా చెబుతారు. కానీ, ఈ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు కాచిగూడకు చెందిన14 ఏళ్ల ఆగస్త్య జైస్వాల్....
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విషయంలో విపక్షాలకు అధికార టీఆర్ఎస్ షాక్ ఇచ్చిందా..! అంటే ఔననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో సిద్ధమై, ఇతర పార్టీలు సన్నద్ధం కావడానికి ఏమాత్రం...
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉత్తమ పోలీసు అధికారిగా మేడిపల్లి సీఐ అంజిరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమీషనర్...
ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. రేపట్నించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. 21న నామినేషన్ల పరిశీలన, 22 నామినేషన్ల విత్డ్రా, డిసెంబర్ 01న ఎన్నికలు జరగుతాయి. 04న ఓట్ల లెక్కింపు,...
ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు బస్వరాజు సారయ్యను సిద్దిపేట జిల్లా రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్...
జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) పోరుకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఇవాళ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచే జీహెచ్ఎంసీ...
అతి త్వరలోనే రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను...
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఉదయం ఇందిరాపార్కులో పంచతత్వ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్...
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు 50 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. కోవిడ్ ప్రభావంతో అప్పుడు...