దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాల అనంతరం మంత్రి.. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. విజయాలకు...
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక తుది ఫలితాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు....
అధికార టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఓటర్లు షాక్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలోసంచలన విజయం నమోదైంది. ముందు నుంచి అనుకున్నట్లుగానే టీఆర్ఎస్, బీజేపీ మధ్య సూపర్ వార్...
భాగ్యనగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మంగళవారం లాంఛనంగా ప్రారంభమయింది....
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం భిన్నంగా వచ్చేట్టుంది. అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు...
ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ(విజయశాంతి) చూపు బీజేపీ వైపు మళ్లుతోందా..? ఆవిడ నిన్న చేసిన ట్విట్టర్ పోస్ట్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరమంతా అతలాకుతమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి...
రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్ -4...
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ను అభినవ అంబేడ్కర్ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోల్చడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎంపీ(మల్కాజిగిరి) రేవంత్రెడ్డి విమర్శించారు. గ్రేటర్ పరిధిలో వరద బాధితులకు సాయం...
నిజాం కాలం నుంచి 1980 కాలం వరకు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు రయ్ రయ్ మంటూ తిరిగేవి. ఎత్తుగా ఉండే ఆ బస్సులో ప్రయాణం.. ప్రయాణీకులకు ఆహ్లాదకరంగా ఉండేది. కాలక్రమేణా అవి...
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్ కేసులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పరిధిలో నమోదవుతున్న కేసులన్నీ వారివారి...
రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.....