హైదరాబాద్లో కానిస్టేబుల్ మృతి
హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. రాణిగంజ్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మధు బ్యాంక్...
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తాళికట్టనివ్వని నవ వధువు
రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురగా వస్తూ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం...
బోధన్ పట్టణ పోలీస్స్టేషన్పై ఏసీబీ దాడులురియల్ ఎస్టేట్ వ్యాపారిని లంచం డిమాండ్ చేసిన పోలీసులు
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మరో వ్యక్తికి మధ్య భూ వివాదంలో పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులుకు...
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెంత.. గోరంత అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో మంత్రి హరీష్రావు టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని...
దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరబోంతోందని ఘోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పునరుద్ఘాటించారు. దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలంతా దుబ్బాకకు చేరుకుని ప్రచారం...
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో పర్యటించన్నారు. శనివారం పర్యటనలో భాగంగా కేసీఆర్ కొడకండ్ల గ్రామంలో గంటపాటు ఉండనున్నారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి...
తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం ఏడాదిలోగా అందుబాటులోకిరానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న ఈ భవనం నిర్మాణ పనుల తొలి అంకం గురువారం పూర్తయింది. సుమారు 25 ఎకరాల నికర విస్తీర్ణంలో...
తూప్రాన్: రాష్ట్ర రైతాంగం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వెబ్ ను ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో గురువారం తూప్రాన్...
-టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్, శ్రీరామ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ,...
స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్రావు, దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఇద్దరూ.. ఇద్దరేననీ, తోడుదొంగలని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు....
ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
బీఎస్పీ సంచలన నిర్ణయం..
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ఇవాళ షురూ అయింది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా...
గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని ముల్కలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పబ్లిక్...