వెబ్డెస్కు : బీజేపీ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి జాతీయ నాయకత్వంలో పలువురు కొత్త వారికి చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ తెలంగాణకు చెందిన...
అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి !
కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా 11 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 3న...
బియ్యం ఎగుమతి ముఠాను పట్టుకున్న పోలీసులు
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యాన్ని రూ.12కి కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి దుబాయ్,...
గేట్లు ఎత్తివేసి దిగువ కృష్ణాలోకి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ఆంధ్రప్రదేశ్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుండి వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వస్తోంది. దీంతో...
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలోని జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, అలాగే ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల హైదరాబాద్తో సహా కరీంనగర్,...
వార్డెన్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
ప్రభుత్వ గిరిజన సంక్షేహ హాస్టల్లో మందు పార్టీ చేసుకున్న ముగ్గురు వార్డెన్స్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాలలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు మీనారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్,...
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం
గానగంధర్వుడు బాలు ఇక లేరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఇక నుండి డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల పద్దతికి స్వస్తి పలికింది....
ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిర్లక్ష్యంపలువురు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్డీఈఈ, ఎఈఈలకు షోకాజ్ నోటీసులురంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి
రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ర్ట...
వెబ్డెస్కు : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని వెంకటాపుర్ పీటీకి చెందిన బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన మేఘసందేశం షార్ట్ ఫిలింను మంగళవారం రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావ్...
మృతురాలి కుటుంబ సభ్యులకు చెక్ అందించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ : విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయిన హావేలి ఘనపూర్ మండలం కూఛన్ పల్లి గ్రామానికి చెందిన తొగిట ఉమ...
వెబ్డెస్కు : రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు...
మాటు వేసి కాజేసిన 2442 సెల్ఫోన్లుదొంగల కోసం గాలింపురెండు రాష్ర్టాల్లో సుమారు రూ. 5కోట్ల విలువ గల సెల్ఫోన్లు
వెబ్డెస్కు : మాటు వేసి మాయం చేశారా.. లేక సినీ పక్కిలో చోరీకి పాల్పడ్డరా...