ఆగివున్న లారీని వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. అనంతరపురం జిల్లా మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం...
తెలంగాణ రెవెన్యూ శాఖలో మార్పులకు శ్రీకారం
తెలంగాణ రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో డిప్యూటీ తహసిల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోన్నట్లు తెలిసింది. దీనికి సబంధించిన జాబితాను రూపొందించినట్లు సమాచారం. 5వ...
సిటీ బస్సుల్లో 60 శాతం మాత్రమే ప్రయాణీకుల అనుమతిప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలిసిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం
దేశంలో అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఆరు నెలలుగా ప్రజా రవాణా...
ఆందోల్: సంగారెడ్డి జిల్లా లోని అందోల్ మండలం సంగుపేట జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోసానిపేట కు చెందిన అవుసలి భాస్కర్ (40) అనే...
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని రోజుల పాటు రాష్ర్టంలో పలు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం...
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ బారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. పోలీసు శాఖలో కూడా వందలాది మంది పోలీసులు ఉద్యోగులు కోవిడ్ 19 బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా...
తెలంగాణ సాధించిన కూడా ఉపాధి, ఉద్యోగాలు కరువుయువ ఆటో డ్రైవర్ చందర్ ఆవేదనప్రగతిభవన్ ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, చివరికి తెలంగాణ సాధించిన...
యువతను టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటున్న డ్రగ్స్ ముఠా
రోజు రోజుకు డ్రగ్స్కు అలవాటుపడుతున్న యువతను ఆధారంగా చేసుకొని కొందరు ముఠాగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. యువతను టార్గెట్ చేస్తూ మత్తుమందు విక్రయిస్తున్న ముఠాను...
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలుకొనసాగుతున్న వరద…ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 14 టీఎంసీలునిండుతున్న చెరువులు…. కుంటలు…
ఆందోల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు...
సెప్టెంబర్ 17 నుండి 30 వరకు తొలి విడత అడ్మీషన్లుసెప్టెంబర్ 18 నుండి ఆన్లైన్లో ఇంటర్ తరగతులుమార్గదర్శకాలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మీషన్ల కోసం తెలంగాణ...
సెప్టెంబర్ 19 నుండి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమల తిరుపతిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుండి 27 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకుల కోసం తిరుమల కొండను...
వికారాబాద్ జిల్లా షాపూర్ తండాలో విషాధం
రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ కుటుంబ సభ్యులు వాగుదాటుతుండగా ప్రమాదవశాత్తు మహిళ వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ...