సినీ ప్రముఖుడు, నటుడు నాగబాబు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆయన హోం క్యారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా ట్విట్టర్...
హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు!ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం!
టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్రావు (62) బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ఇంట్లోనే ఉన్న ఆయనకు గుండెపోటు...
ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు...
హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీగా హవాలా సొమ్మును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వెస్ట్జోన్లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఓ కారులో నలుగురు వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో వాహన...
గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి
పది నిమిషాల్లోఇంటికి చేరిపోతారు. కానీ ఈలోపే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురిని మింగేసింది. ఈ ఘటన అనంతరపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగింది. చిత్తూరు...
హైదరాబాద్ రైల్వే నిలయం రెండు రోజుల పాటు మూసివేత
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో కూడా ఉద్యోగులను వణికిస్తుంది. ఎవరో ఎక్కడో చేసిన పొరపాటు వల్ల ప్రభుత్వ, ప్రైవేటు...
16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల
గత రెండు రోజులుగా దక్షిణాది రాష్ర్టాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ద్రోణి వల్ల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో భారీగా...
బ్లాక్ మార్కెట్లో రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం...
రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపడీనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ...
ప్రాజెక్టులు, ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్ భూముల స్వాధీనం
తెలంగాణ రాష్ర్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలు జరిగాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష...
అడ్వకేట్ జనరల్ను విచారించిన హైకోర్టు
తెలంగాణ రాష్ర్టంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అన్ని వసతి గృహాలు మూసి ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు...