end
=
Sunday, April 20, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

‘లవకుశ’లో లవుడు నాగరాజు ఇక లేరు

తెలుగు సీనీ చరిత్రలో అత్యంత ప్రేక్షాదారణ పొందిన పౌరాణిక చిత్రం 'లవకుశ' అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు అనారోగ్య సమస్యతో సోమవారం మృతి చెందారు....

ఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభిచాలని ఏపీ...

వీఆర్వోలు…రెవెన్యూ రికార్డులు అప్పగించండి

తెలంగాణ సీ.ఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశం రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం చేయడానికి ప్రభుత్వం కసర్తు ముమ్మరం చేసింది. అయితే గ్రామాల...

పశువుల మందపై పెద్దపులి పంజా

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మేతకు వెళ్లిన పశువులపై పులి పంజా విసురుతుందని,...

హాయ్‌ బావా… నేనంటే ఇష్టం లేదా!

పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న యువతివరకట్న వేధింపులే కారణమంటున్న నవనీత తల్లిదండ్రులు 'హాయ్‌ బావా… నేనంటే నీకు ఇష్టం లేదు కదా! నాకంటే ముఖ్యమైన వాళ్లు నీకు వేరే ఉన్నారుగా! నాకు ప్రేమలో...

లక్ష్మీనరసింహస్వామి రథం దగ్గం

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్గమైంది. ఈ ఘటన శనివారం మధ్య రాత్రి జరిగినట్లు సమాచారం. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. అయితే...

మాజీ సిఎం చంద్రబాబు కాన్వయ్‌కి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనంకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్‌ వస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్‌ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా...

కరోనా బులిటెన్

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 2,511 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల 1,38,395లక్షలకు చేరింది. 1,04,603 మంది కరోనా నుంచి కొలుకోగా 32,915 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 11మంది...

మంత్రి హరీశ్‌రావుకు కరోనా

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటీవ్‌ వచ్చింది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంసెంబ్లీలో నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్‌ అని తెలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం...

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ర్టం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీఆర్‌ అధికారులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌,...

సెప్టెంబర్‌ 7 నుండి హైదరాబాద్‌ మెట్రోరైళ్లు

ఫేజ్‌ల వారిగా మెట్రో రైలు సర్వీసులుప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ నింబంధనలు పాటించాలి దేశవ్యాప్తంగా కరోనా అన్‌లాక్‌ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైల్‌ సర్వీసులను సెప్టెంబర్‌ 7 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్‌...

హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సమావేశం సీటి రూపురేఖలు మారిపోయాయి :  మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -