end
=
Saturday, April 19, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కార్పొరేటర్‌ వాహనానికి నిప్పు

యువకుడి మృతికి కార్పొరేటర్‌ రామ్మూర్తి కారణమని ఆరోపణ అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ యువకుడి బంధువలు ఖమ్మం నగరంలో నానా రభస సృష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఏకంగా కార్పోరేటర్‌ వాహనాన్ని తగులబెట్టారు. నగరంలోని...

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలో వివిధ రాష్ర్టాలలో భారీ నుండి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని...

వేగంగా వెళ్ళొద్దనందుకే చితకబాదరు..

ట్యాంక్‌ బండ్‌పై సోమవారం తెల్లవారు జామున చిన్నపాటి గొడవ చిలికిచిలిక గాలివానలా మారింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు అతి వేగంగా వెళ్తున్న వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించినందుకు గొడవకు దారి తీసింది. గాంధీనగర్‌...

మాజీ రాష్ర్టపతికి తెలుగు రాష్ర్టల సీఎంల సంతాపం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం...

కట్టుకున్నవాడే కాటికి పంపాడు…

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఘటన తూప్రాన్ : జీవితాంతం తోడుగా ఉండే భర్త తాను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన...

పబ్‌లకు అనుమతి

వెబ్‌ డెస్క్‌ : కేంద్ర ప్రభుత్వం సడలింపులతో ప్రకటించిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానుండగా మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్‌ శాఖ గ్రీన్‌సిగ్నల్‌...

బావిలో పడి బాలికలు మృత్యువాత

ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు బావిలో పడి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మంగళగూడెంలో జరిగింది. ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెం పరిధిలోని హరిశ్చంద్రుడు తండా రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఇద్దరు...

గోనె సంచిలో మహిళ మృతదేహం !

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లో ఫుట్‌పాత్‌పై లభ్యం మహిళను హత్య చేసి పడేశారా? మరేకారణమో తెలియదు గానీ 60 ఏండ్ల ఓ మహిళ శవాన్ని గోనె సంచెలో కట్టేసి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ 2లో ఫుట్‌పాత్‌పై...

ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

హోం కార్యంటైన్‌లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే...

బస్తాలకొద్ది అంబర్ ప్యాకెట్లు…!

అక్రమంగా రవాణా చేస్తున్న బస్తాలకొద్ది అంబర్‌ పొగాకు/గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల 50వేలు ఉంటుంది పోలీసుల అంచనా. వివరాల్లోకి వెళితే నిషేధించిన అంబర్‌...

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం ‌

ఒక్క రోజులోనే 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. 5వ రోజు ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడం అందరిని కలవరపరుస్తోంది. ఈ మహమ్మారికి ఎంతమంది...

అనుమానాస్పదంగా మహిళ మృతి

నాలుగు రోజుల నుండి కనిపించకుండాపోయిన మహిళా తర్వాత రోజు శవమై కనబడింది. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ఎన్టీఆర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం గచ్చీబౌలికి చెందిన ఓ మహిళా గత నాలుగు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -