మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో చేపల వేట కోసమని వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన మత్య్సకార్మికుడు ముత్యాలు ,హైదరాబాద్ కు...
జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని ఫలక్నుమా వద్ద రైల్వేట్రాక్ కింద భూమి కుంగిపోయి దాదాపు 8 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడింది. ఈ దృశ్యాన్ని గమనించిన, అక్కడే గస్తీ నిర్వహిస్తున్న రైల్వే...
తెలుగు సినీమా, సీరియల్ నటి శివపార్వతికి కరోనా సోకింది. ఆమె చాలా అస్వస్థతకు గురైనట్లు ఓ విడియో ద్వారా తెలిపింది. ఎంత పెద్ద ఆర్టిస్టు అయితేనేం, ఎంత డబ్బు ఉంటేనేం అందరి ప్రాణాలు...
కన్నతండ్రే కన్న కూతురు పట్ల వక్ర బుద్ధి చూపించాడు. కూతురి అభ్యంతరకర ఫోటోలు తీసి తన ల్యాప్టాప్లో పొందుపరిచాడు. ఆ రహస్యంగా ఉన్న ఫోటోలను చూస్తే రాక్షసానందం పొందుతున్నాడు. ఈ అనుచిత పరిస్థితి,...
గంగమ్మ ఉప్పొంగుతుంది… కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావిలో నుండి నీరు వరదలా పైకి ఉబికివస్తోంది. ఈ ఆ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ర్టంలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత...
రెండు వర్గాల మధ్య అల్లర్ల ఘటన తర్వాత నిర్మల్ జిల్లా భైంసాలో మరో కలకలం రేపింది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కనపబడ్డాడు. విషయమం ఏంటంటే ఆరు నెలల క్రితం భైంసాలో ఇద్దరు...
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది...
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టమంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోయారు. సిద్దిపేట జిల్లా శనిగరం - బద్దిపల్లి వాగులో...
మెదక్ మట్టి కవి… రిటైర్డ్ ఉపాధ్యాయుడు., ప్రముఖ కవి.. ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఏలేశ్వరం నాగభూషణం ఆచారి మరణం సాహితీలోకానికి...
దిగువకు నీరు విడుదలలోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదు హుస్సేన్ సాగర్ నిండింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు జలాశయం మిగులు...
గుంటూరుః ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకుడు గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబు తెలంగాణ నుండి గుంటూరుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఏఈఎస్ చంద్రశేఖర్రెడ్డి తనిఖీలు చేసి అరెస్టు చేశారు....