బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా నందిగామ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో...
పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదుః సుప్రీమ్ హీరో
బిహార్ తొలి విడత ఎన్నికలు మరో మూడు రోజులున్నాయనగా.. బీజేపీ పార్టీ నేతలు ప్రధాని మోదీ ఉన్న సింగిల్ ఫోటోలు కలిగిన ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేసి,...
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శ
మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
ఐదు రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ర్టంలో తీవ్ర పంట నష్టం జరిగిందని, పంట...
అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఖరారుచేశారు. సోలిపేట రామలింగారెడ్డి...
దుబ్బాక ఉపఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరఫున కొత్తగా ఓ అధికారి పేరు తెరపైకి వస్తున్నది. అటు రామలింగారెడ్డి, ఇటు ముత్యంరెడ్డి కుటుంబాల వారు పార్టీ టిక్కెట్టు కోసం రచ్చ చేస్తుండటంతో మధ్యేమార్గంగా...
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ
తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
ఉత్తరప్రదేశ్లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు ఎక్కువవుతున్నాయని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరాలను అదుపు చేయపోతుందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ జనరల్...
తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వలస దారిపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్లగా తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీనీ విడడానికి...
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రాయపోల్ మండలం ఉదయ్ పూర్ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మాణం చేసి టీఆర్ఎస్ నేత, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు...
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపై సుప్రీంకోర్టు పూర్తి విచారణ చేపట్టాలని చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వణుకుపుడుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ...
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణలో పోలీసు శాఖ అధికార పార్టీ టీఆర్ఎస్కు కొమ్ము కాస్తుందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల...
టీడీపీ నుండి వైసీపీ గూటికిపార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చలమలశెట్టి సునీల్ సోమవారం సొంతగూటికి...
ప్రజల కష్టాల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయడు ఆరోపించారు. ఓవైపు కరోనా విజృంభన, మరోవైపు వర్షాల వల్ల వరదలు వచ్చి జనం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి జగన్...