ఆసీస్ క్రికెటర్లకు కోచ్ లాంగర్ సూచన
సిడ్నీ: భారత్తో జరిగే సుదీర్ఘ సిరీస్లో ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సూచించారు. స్లెడ్జింగ్ పేరిట హద్దులు...
మహిళల టీ20 వరల్డ్కప్ టోర్నీ వాయిదా పడింది. దక్షిణాఫ్రికా వేదికగా 2022లో జరగాల్సిన ఈ మెగా టోర్నీ.. 2023 సంవత్సరానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. 2022లో కామన్వెల్త్ గేమ్స్...
ఆస్ట్రేలియాతో భారత్.. 3 టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచులాడనుంది. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్లకు కెప్టెన్ కోహ్లి అందుబాటులో ఉంటాడు. కానీ, చివరి మూడు టెస్టులకు అతను జట్టుతో ఉండడు. వ్యక్తిగత...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసీస్తో జరిగే టెస్టు సిరీస్లో కేవలం ఒక టెస్టు మాత్రమే అందుబాటులో ఉంటాడు . అనంతరం అతను వెటర్నరీ లీవ్పై స్వదేశానికి తిరిగిరానున్నాడు. కాగా, కెప్టెన్ కోహ్లి...
క్రికెట్ టోర్నీ ప్రారంభించిన ఎన్నారై తోట రామ్ కుమార్
వేములవాడ: క్రీడలతోనే యువకులకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని టి ఆర్ కె ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ ఎన్నారై తోట రామ్ కుమార్ అన్నారు. ఈ...
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. మూడు ఫార్మాట్లలో ఇరు జట్లు సుదీర్ఘకాలం తలపడనున్నాయి. కాగా, కెప్టెన్విరాట్ కోహ్లి టీ 20, వన్డే సిరీస్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు. కానీ, ఆసీస్తో జరిగే...
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జనరేషన్లో కోహ్లి మిగితా ఆటగాళ్లకు రోల్మోడల్. ఎప్పుడూ నెట్ ప్రాక్టీస్, ఫిట్నెస్పై దృష్టి పెట్టే కోహ్లి.. ప్రస్తుతం...
ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ సందర్భంగా తొడకండరాల బాధతో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న రోహిత్.. చివరి రెండు మ్యాచ్లాడాడు....
న్యూఢిల్లీ: భారత్లో బెట్టింగ్ను ఓ నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్లు తెలిస్తే.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతారు. కానీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్కు సమయం దగ్గర పడుతుండడంతో కెప్టెన్తో పాటు మిగితా ఆటగాళ్లు ప్రాక్టీస్లో మునిగారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సరిగ్గా నెల రోజుల...
ఆస్ట్రేలియాతో సిరీస్ కు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇది వరకు నైక్ జెర్సీతో ఆడిన క్రికెటర్లు.. నైక్తో ఒప్పందం ముగియడంతో కొత్త జెర్సీలోకి మారనుంది. తాజాగా బీసీసీఐ.. ఎంపీఎల్ స్పోర్స్ట్తో...
ఆస్ట్రేలియాలో.. భారతజట్టు టీ20, వన్డేలతో పాటు 4 టెస్టులాడననుంది. రెండు జట్ల బలాబలాలు చూస్తే.. ఇరు జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్...