end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంజాగ్రత్త.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం
- Advertisment -

జాగ్రత్త.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్థాన్ వారిని తరిమి తరిమి కొడతాం’’ అని హెచ్చరించారు. నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులే ఎంఐఎంకు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోగానే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఖాయమని సంజయ్‌ అన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -